Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రౌడీషీటర్లపై నిఘా వుంచాలి : తరుణ్‌ జోషి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 03,2022

రౌడీషీటర్లపై నిఘా వుంచాలి : తరుణ్‌ జోషి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా వుంచాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి అధికారులకు సూచించారు. బుధవారం కమిషనరేట్‌లో సెంట్ర ల్‌ జోన్‌ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడిన పాత నేరస్తులపై దృష్టి సారించాలన్నారు. పోలీసు స్టేషన్‌ల వారీగా నేరాలు, దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్‌ వున్న కేసులపై ఆయన ఆరా తీశారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్ధాల విక్ర యాలను కట్టడి చేసేందుకు శ్రమించాలని అధికారులకు సూచించారు. గంజాయి రహిత పోలీసు స్టేషన్‌గుర్తింపు వచ్చే విధంగా అధికారులు, సిబ్బంది కృషి చేయా లన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేయాలన్నారు. నేరాల నియంత్రణకై ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో విజుబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా పోలీసుల గస్వీ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అధికారులు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. మిస్సింగ్‌ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మిస్సింగ్‌ కేసులను పరిష్కరించేందుకుగాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుందన్నారు. పెండింగ్‌లో వున్న కేసులను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సెం ట్రల్‌ జోన్‌ డిసిపి అశోక్‌కుమార్‌, అదనపు డిసిపి పుష్పారెడ్డి, ఎసిపిలు కిరణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, గిరికుమార్‌, డేవిడ్‌ రాజు, తిరుమల్‌తోపాటు ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.