Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక ద్రోహి నరేంద్రమోడీ ... గోబ్యాక్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

కార్మిక ద్రోహి నరేంద్రమోడీ ... గోబ్యాక్‌

- కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ
- ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ కొరిమి రాజ్‌కుమార్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
నరేంద్ర మోడీ గో బ్యాక్‌ సింగరేణి కాలరీస్‌ వర్క ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో 100 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చ ట్టాలని నాలుగు కోడ్‌లుగా విభజించిన కార్మిక ద్రోహి గా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ కొరిమి రాజకుమార్‌ అన్నా రు. శనివారం రామగుండం ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ నరేంద్ర మోడీ గో బ్యాక్‌ అంటూ ఏఐటీయూసీ కొమురయ్య భవన్‌ నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వ హించారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ దే శంలో ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలను ఆ దాని అంబానికి కారుచౌ కగా కట్టబెట్టారన్నారు. కేం ద్రంలో నరేంద్ర మోడీ ప్ర భుత్వం రైతుల నడ్డి విరిసే నల్ల చ ట్టాలను తెచ్చి సుమారు 700 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ బయ్యారంకు కర్మాగారం గిరిజన యూనివర్సిటీ లాంటి అనేక విభజన హామీ లను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు.లాభాల్లో ఉన్నఎల్‌ఐసి,సింగరేణి,ఎయిర్‌లైన్స్‌ విశా ఖఉక్కులాం టి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 100 ఏళ్లు సాధించుకున్న కార్మిక హ క్కులను నాలుగు కోడులుగా మార్చి కార్మిక హక్కు లను కాలరాస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల ర మేష్‌, మాతంగి రామచందర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ సెక్రటరీలు ఇన్‌విజేందర్‌, జిశ్రీనివాస్‌, పూరెళ్ళ శ్రీనివా స్‌, జీ తిరుపతి, మేక సిద్దయ్య, సెక్రెటరీలు మాటేటి శ్రీనివాస్‌, కరిముల్లా, దోర్నాల తిరుపతి, కార్మికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గణపురం : కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు శనివారం మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి చెన్నూరు రమేష్‌ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్‌ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లు గా చేసి కార్మికులను కట్టు బానిసలను చేశారన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ లను. విద్యుత్‌ ప్లాంట్లను ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటిని ప్రైవేటుపరం చేయడము వలన రిజర్వేషన్లు కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రేగూరి రాంరెడ్డి, జన్నే రాధక్క కోడెపాక కొమురయ్య,కోడెపాక సుగుణ దూ డపాక లక్ష్మి,జేరిపోతుల అమత, తిక్క రాజేశ్వరి , మల్యాల వనమ్మ, ఎలికేటి సాంబయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే జానీ,మామిడి సదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.