Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓటరుగా నమోదు, స్వీప్‌ యాక్టివిటీస్‌ పకడ్బందీగా నిర్వహించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

ఓటరుగా నమోదు, స్వీప్‌ యాక్టివిటీస్‌ పకడ్బందీగా నిర్వహించాలి

- సీఈఓ కార్యాలయ స్వీప్‌ కన్సెల్టెంట్‌ భవాని శంకర్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
        నూతన ఓటరు నమోదు, స్విప్‌ యాక్టివిటీస్‌ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని సీఈఓ కార్యాలయ స్విప్‌ కన్సెల్టెంట్‌ భవాని శంకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దివాకర్‌తో కలిసి ఓటరు జాబితా రూపకల్పన, స్విప్‌ యాక్టివిటీస్‌ పై ఆయన సమీక్షించి మాట్లాడారు. ఓటర్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నదని అన్నారు. 17 ఏండ్లు పై బడిన పౌరులు ఓటర్‌ కార్డు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. యువకులు 18 ఏండ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేకుండా, ఇప్పటివరకు జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా తాజా నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ట్రాన్స్‌ జెండర్‌ల ఓటరు నమోదు పై ఎన్నికల కమిషన్‌ సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో బూత్‌ స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన నిమిత శిక్షణ ఇవ్వాలన్నారు. జాబితా నుంచి ఓటరు తొలగింపు ప్రక్రియ కట్టుదిట్టంగా అమలు చేయాలని, వినూత్న పద్ధతులను అవలంభిస్తూ ఓటర్‌ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సెక్స్‌ వర్కర్ల జాబితా, ట్రాన్స్‌ జెండర్‌ జాబితా, దివ్యాంగుల జాబితా ప్రత్యేకంగా తయారు చేయాలని అన్నారు. హెచ్‌ఐవి నియంత్రణకు పని చేస్తున్న స్వచ్చంద సంస్థలు, జిల్లా వైద్య శాఖ వద్ద ఉన్న సెక్స్‌ వర్కర్ల జాబితా అందజేయాలని, ట్రాన్స్‌ జెండర్‌ ల జాబితా ను జిల్లా సంక్షేమ అధికారి సేకరించాలని సూచించారు. జిల్లాలో అందిస్తున్న దివ్యాంగుల ఆసరా పెన్షన్‌, సదెరం సర్టిఫికెట్‌ లు దరఖాస్తుల నుంచి దివ్యాంగులను గుర్తించి వివరాలను ఓటరు జాబితాలో మ్యాప్‌ చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం, స్వీప్‌ యాక్టివిటీస్‌ వివరాలు ప్రతి రోజు జిల్లా వెబ్‌ సైట్‌లో, సామాజిక మాధ్యమాల్లో నమోదు చేయాలని అన్నారు. లోకల్‌ కేబుల్‌ చానెళ్లలో, సినిమా థియేటర్లలో స్క్రొలింగ్‌, స్లైడ్స్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈడీఎం, డీపీఆర్‌ఓను ఆదేశించారు. జిల్లాలో 17 నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి నూతన ఓటరు దరఖాస్తు స్వికరించాలని అన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా లో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్‌కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్‌ 8 వరకు ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ విధానంలో తెలుపొచ్చని అన్నారు. జిల్లాకు వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను డిసెంబర్‌ 26 లోపు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల స్థాయిలో ప్రత్యేక అధికారులను కేటాయించి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. ఇక నుంచి ఓటరు జాబితా ఏటా మూడునెలలకోసారి నాలుగుసార్లు అప్‌డేట్‌ అవుతుందన్నారు. జాబితా నుండి పేర్లు తొలగించే సందర్భంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా ఒక ఓటరును ఓటరు జాబితా నుండి తొలగించాల్సి వస్తే సంబంధిత ఇంట్లో ఒకరితో ఫామ్‌ -7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలన్నారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన ఓటర్ల తొలగింపు విషయంలో తప్పనిసరిగా ధవీకరణ పత్రం ఆధారంగా తొలగించాలని ఆదేశించారు. ప్రతి వారం ఓటరు నమోదు, తొలగింపు వివరాలను రాజకీయ పార్టీలకు అందచేయాలని సూచించారు. ఆర్‌డీఓ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హరినాథ్‌, వైద్య శాఖ సూపరింటెండెంట్‌ శ్రీదేవి, డీఈఓ రాజేందర్‌, ఈడీఎం శ్రీకాంత్‌, తహసీల్ధార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ అబ్బాస్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

07:03 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్..ఇంగ్లండ్ 68 ప‌రుగుల‌కే ఆలౌట్

06:50 PM

ముగిసిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.