Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళల హక్కులకు భంగం కలిగించొద్దు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

మహిళల హక్కులకు భంగం కలిగించొద్దు

- సఖి సెంటర్‌ అడ్మిన్‌ గాయత్రి
నవతెలంగాణ-భూపాలపల్లి
             మహిళలను హింసించకుండా, సమాజంలో స్వేచ్ఛనిస్తూ వారి హక్కులకు భంగం కలగకుండా ఆనందంగా కుటుంబంతో జీవనం కొనసాగించాలని భూపాలపల్లి సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ గాయత్రి అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా , డిస్ట్రిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సామ్యూల్‌ ఆదేశాల మేరకు సఖి కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం.. నవంబర్‌ 25 నుండి ప్రారంభమై మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్‌ 10 వరకు పక్షోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా లోని చైల్డ్‌ లైన్‌, బిఆర్‌బి, మహిళా శక్తి కేంద్రం, ఐసిడిఎస్‌ డిపార్టుమెంట్లను కలుపుకొని జిల్లా వ్యా ప్తంగా రోజుకో కార్యక్రమం చేపట్టి స్త్రీ హింసకు వ్యతి రేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. డిసెంబర్‌ 25న ప్రగతి భవనంలో కలెక్టర్‌ బవేష్‌ మిశ్రా, బీడబ్ల్యుఓ శామ్యూల్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం, 26న కలెక్టర్‌ కార్యాల యంలో సంతకాల సేకరణ, 27న మల్హాల్రావు, పలిమెల, టేకుమట్ల, మోగుల్లపల్లి మండలాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు 28న మల్హర్‌రావు, పలిమెల ,మహా ముత్తారం, కాటారం, టేకుమట్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. మంగళవారం గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి మండల కేంద్రంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహిం చామన్నారు. స్త్రీలపై హింస జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించి, బాధిత మహిళలకు చేయూతని వ్వాలని కోరారు. ఎక్కడైనా స్త్రీ హింసకు గురైతే వెంటనే 181 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు గానీ, డయల్‌ 100కు గాని సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థి నులు అయితే 1098కు సమాచారం ఇవ్వాలన్నారు బాధిత మహిళలకు సఖి కేంద్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటు హక్కున చేర్చుకుని ఐదు రకాల సేవలు కౌన్సిలింగ్‌, న్యాయ సహాయం, వైద్య సహాయం, పోలీస్‌ సహాయం, తాత్కాలిక వసతితో పాటు బాధిత మహిళకు సఖి కిట్టుని ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు సఖి టోల్‌ ఫ్రీ నెంబర్‌ 8500 009433కు సమాచా రమిస్తే తమ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్క రించేందుకు కృషి చేస్తారన్నారు. సఖి సెంటర్‌కు రాలేని పరిస్థితిలో ఉంటే తమ టీం ఘటనాస్థలికి వెళ్లి బాధిత మహిళను రక్షించి సఖి సెంటర్‌ కు తీసుకొస్తుందని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.