Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రంలో ధరణి వ్యవస్థను రద్దు చేయాలి... | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

రాష్ట్రంలో ధరణి వ్యవస్థను రద్దు చేయాలి...

- భూ సమస్యలను పరిష్కరించాలి - గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
            రాష్ట్రంలో వెంటనే ధరణీ వ్యవస్థను రద్దు చేసి, నిషేధిత జాబితాలో తప్పుగా నమోదైన భూముల సమస్యను పరిష్క రించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్య నారాయణరావు అన్నారు. బుధవారం టీపిసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఒక్క రోజు నిరసన దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కాం గ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్‌ రెడ్డితో కలిసి టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం నిరసన దీక్షనుద్దేశించి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరిం చడానికి తీసుకువచ్చిన ధరణీ పోర్టల్‌ లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు భూ సమస్యలకి పరిష్కారం దక్కకపోగా, కొత్త సమస్యలు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2018 లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, ఆ హామీని అమలు చేస్తారా, లేదా అని ప్రశ్నించారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఫారెస్ట్‌ అధికారి హత్య అది గుత్తి కోయలు, గిరిజనులు చేస ిన హత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ పోడు భూముల సమస్య పరిష్కరించకపోవడం వల్ల ఇటు వంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామ ని అన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో వారి ఇష్టం వచ్చినట్లు తరుగు పేరుతో ప్రభుత్వ అధికారులు దళారులు కోత విధిస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతు న్నారన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్ర మా లు చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తుందని పేర్కొన్నారు.
ఆర్డీవోకు వినతిపత్రం అందజేత..
            నిరసన దీక్ష అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు, సీఆర్‌ పల్లి వాసులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఆర్డీవో కు గండ్ర సత్యనారాయణ రావు వినతిపత్రం అందజేసి, వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ఇం టి నంబర్లు కేటాయించాలని ఆర్డీఓ ను కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన వెంట టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ మార్క విజరు, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదే వి, ఎస్టీ సెల్‌ జిల్లా చైర్మన్‌ సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు ఇస్లా వత్‌ దేవన్‌, రూరల్‌ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌ వంగ మహేష్‌, పట్టణ కౌన్సిలర్లు దాట్ల శ్రీని వాస్‌, ఉడుత సరోజన-రాయమల్లు, సీనియర్‌ నాయకులు అంబాల శ్రీనివాస్‌, తోట సంతోష్‌, రామినేని రవీందర్‌, ఎస్టి సెల్‌ ఛైర్మెన్‌ సమ్మయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సుధా కర్‌, పట్టణ నాయకులు పిప్పాల రాజేందర్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్య క్షులు భట్టు కరుణాకర్‌, నగునూరి రజినీ కాంత్‌, మహేందర్‌, పధ్వీ, రంజిత్‌, హఫీజ్‌, కిషోర్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.