Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు మంజూరు చేస్తాం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు మంజూరు చేస్తాం

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా
నవతెలంగాణ-రేగొండ
ఏళ్లతరబడి ప్రభుత్వ భూముల్లో కాస్తులో ఉంటు న్న రైతుభూములను సర్వేచేసి అర్హులైన వా రందరికీ పట్టాదారుపాస్‌పుస్తకాలు,మంజూరు చేస్తామని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా క లెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు. బుధవారం మండలం లోని రామన్నగూడెంలో సర్పంచ్‌ జంగిటి నరేష్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతి థులుగా హాజరై మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు గా కాస్తు చేసుకుంటున్నా రైతులకు పట్టాలు లేక అనే క ఇబ్బందులకు ఎదుర్కొన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు సర్వే చేసి అర్హులైన వారికి పట్టా లు ఇచ్చేందుకు ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు రెవెన్యూసదస్సు నిర్వహించి గ్రామంలో అతిపె ద్దసర్వేనెంబర్‌లు 662, 663, వీటితోపాటు గ్రామం లో ఇంకా ఉన్న సర్వే నెంబర్లు గల భూమిని సర్వే చేసి అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామని వా రు తెలిపారు. ఇందుకు అ నుగుణంగా గ్రామంలో ప్ర జలు సర్వేకు వచ్చిన సర్వే యర్లకు సంబంధిత అధికా రులకు పూర్తిగా సహకరిం చాలని ఒక ప్రణాళిక బద్ధం గా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. మీ గ్రామ భూ సర్వేపూర్తయ్యేవరకు ఒక సర్వే కమిటీ ఎన్నుకోవాలని ఆ కమిటీలో రైతులు, గ్రామవార్డు సభ్యులు, ఇంకె వరైనా ఉండవచ్చని అన్నారు. మీ భూమిలో సర్వే నిమిత్తం ముందుగా మేము గూగుల్‌ యాప్‌ ద్వారా మీరు సాగు చేస్తున్న భూమికి ఒక బౌండరీ గీసి మీకు ఇరువైపులా సాగులో ఉన్న రైతుల వివరాలను యాప్‌ ద్వారా పొందుపరిచి లబ్ధిదారున్ని సాగు భూమిలో ఉంచి ఒక ఫోటో తీసినట్లైతే ఆటోమేటిగ్గ మీ భూమి సాగు విస్తీర్ణం మీకు ఆన్లైన్లో కనబడుతుందని కలెక్టర్‌ అన్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో ఉన్న ఎక్కువ రైతులు సాగులో ఉన్న 662,663 సర్వే నంబర్లను సర్వేచేసి క్రమేపి మిగతా సర్వే నెంబర్లను కూడా ఈనెల 31వ తేదీ వరకు పూర్తి చేసి మీకు ప ట్టాదారు పాస్‌బుక్‌లు అందిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నా రు. పట్టాదారు పాసుబుక్కులు రాగానే మీకు ప్రభు త్వం నుండి వచ్చే రైతుబంధు కూడా వర్తింప చేస్తామ ని కావున రైతులందరూ సర్వేకు వచ్చిన సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పోడు భూములు, ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రణాళిక బద్ధంగా పో డుభూమి సర్వే ప్రభుత్వ భూముల్లోఏళ్ల తరబడి సా గులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్‌ బుక్కుల ను అందించేందుకు ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందని. ఈ నెలాఖరునాటికి భూసర్వే నిర్వహించి అర్హులైన ప్రతిరైతుకు పట్టాదారు పాస్‌బుక్‌ మంజూ రు చేసి వచ్చే కొత్త సంవత్సరం నుండి రైతుబంధు కూడావర్తింపచేస్తారని కావున రైతులందరూ సమన్వ యం పాటించి సమిష్టిగా ఈ భూ సర్వే నిర్వహించు కోవాలని సర్వేకు వచ్చిన అధికారులకు పూర్తిగా సహ కరించాలని రైతుల కోరారు .
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ షరీఫ్‌, మండల ప్రత్యేక అధికారి శామ్యూల్‌, ఎంపి డిఓసురేందర్‌, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పిటిస ిసాయిని విజయముత్యం,ఎంపిటిసి శనిగిరపు వెంక న్న, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు అంకం రాజేందర్‌ , సీనియర్‌ నాయకులు ఉమేష్‌ గౌడ్‌, సంతోష్‌ మధు సూదన రెడ్డి రమణారెడ్డి, శంకర్‌ లింగయ్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

07:54 PM

జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.