Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం.... | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....

- పల్లారుగూడలో సీలింగ్‌ భూమిని పట్టా చేసిన వైనం.
- అధికారులు,పోలీసుల పట్టించుకోవడంలేదు : యజమానులు
నవతెలంగాణ-సంగెం.
              నగర ప్రాంతాలకి విస్తరించి ఉన్న కబ్జాపర్వం ఇప్పుడు పల్లెల్లో కూడా విస్త రిస్తోంది. ఇందుకు సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... పల్లార్గూడ గ్రామంలో 20 సంవత్సరాలుగా సీలింగ్‌ భూమిగా గుర్తించి, అందులో ఉన్న గ్రానైట్‌ క్రషర్‌ తవ్వకాలను గతంలో ప్రభుత్వం మూసి వేసింది. ఈ తరుణంలో కాస్తూలో ఉన్న కొంతమంది దళితులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు పాత యజమాని కాకుండా కొత్త కబ్జా కోరులు తమ భూమి అంటూ చదును చేస్తూ ఆ భూమిలో ఉన్న నల్ల గ్రానైట్‌ నిలువలను గుర్తించి వాటి మీద కన్నేశారు. అధికారులు, పోలీసుల కనుసన్నల్లో మెదులుతూ అమాయకపు రైతులను మోసగి స్తున్నారని 20 మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. పల్లారుగూడ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 455, 456, 489, 495, 497, 503 సీలింగ్‌ భూమిని గ్రామ పేదలకు, దళితులకు కాస్తు నిమిత్తం ఇచ్చారు. ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు పలుమార్లు ఆర్జీ పెట్టుకున్న పట్టాలు ఇవ్వలేదు. కానీ, 2020లో రత్నశిల గ్రానైట్స్‌కి పట్టా ఇచ్చారని బాధితులు మండిపడుతున్నారు. రత్నశీల గ్రానైట్స్‌ నుండి పట్టా చేసుకున్నట్టు కొంతమంది వ్యక్తులు భూమిని చదును చేస్తుండగా కాస్తులో ఉన్న రైతులు, దళితులు వారిని ఎదిరించి అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికి అండగా నిలవ కపోవడం గమనార్హం. అధికారులు చర్యలు తీసుకుని సీలింగ్‌ భూమిని గుర్తించి పేదలకు,రైతులకు అందించి పట్టాలి ఇప్పించాలని కోరుతున్నారు.
మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు : ఇప్ప స్రవంతి రాజేందర్‌
మాకు సర్వేనెంబర్‌ 455లో రెండు ఎకరాల 19 గుంటల భూమి మా ఆధీనంలో ఉన్నప్పటికీ ఇతరుల పేరు మీద ఎలా పట్టా అయిందో అధికారులు చెప్పాలి. దాన్ని కబ్జాదారులు ఆక్రమించుకొని మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎంతకైనా తెగించి మా భూమిని మేము కాపాడుకుంటాం.
ఇప్పుడు ఎలా పట్టా అయింది ?: గుగులోతు చందూలాల్‌
సీలింగ్‌ భూమిని ఇప్పటివరకు పట్టా చేయకుండా అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ నన్ను తిప్పుకొని, దొంగతనంగా మా ప్రమేయం లేకుండా, గత యజమానుల ప్రమేయం లేకుండా 2020 ఇతరుల పేరున పట్టా ఎలా అయిందో అధికారులు తెలియజేయాలి. మా భూమి మాకు వచ్చే వరకు ఈ భూమిలోనే వంటావార్పుచేసి, నిద్రాహారాలు కూడా ఇక్కడనే చేస్తాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.