Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ

నవతెలంగాణ-తొర్రూరు
            రాష్ట్ర విద్యుత్‌ మండలి లోటు భర్తీ చేసుకోవాల నే సాకుతో ప్రజలపై అదనపు భారాల మోపటం సరి కాదని సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపంథా తొర్రూర్‌ డివిజ న్‌ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపందా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగం గా మంగళవారం తొర్రూర్‌లోని డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, పలు డిమాండ్లతో కూడి న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 2,500 కోట్ల లోటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోలేక వినియోగదారులపై మో పటం బోర్డు అసమర్థతకు నిదర్శనం అని అన్నారు. ప్రజలు రకరకాల పేర్లతో ఇప్పటికే ఆర్థిక భారాలలో, అనేక అవస్థలు పడుతుంటే అవి తీర్చాల్సిన రాష్ట్ర ప్ర భుత్వం బాధ్యత మరిచిందన్నారు.పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజ లు ఇబ్బంది పడుతుంటే మరోవైపు మూలిగే నక్క మీద తాటికాయబడ్డ చందంగా అభివృద్ధి పేరుతో అదనపు కరెంటు బిల్లులు మరో భారంగా మారాయ న్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతు న్న కేసీఆర్‌ ఆచరణలో ఎండుతున్న పంటలను క్షేత్ర స్థాయిలో చూడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విద్యుత్‌ మండలకి ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధనిక రాష్ట్ర మైన తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, రైతుబంధు, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం మారిందని ఆరోపించా రు. తెలంగాణ సమస్యలు గాలికి వదిలిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో దేశవ్యాప్తంగా మార్పు తీసుకొస్తా నని తెలంగాణప్రజలను, దేశంలోని ప్రజానీకాన్ని మో సం చేస్తూ కాలం వెళ్ళ బుచ్చడం తప్ప మరో ప్రయో జనం ఏమి లేదన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెంకన్న, భీమానరసయ్య, సాయిలు, వెం కన్న, యాకమ్మ, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
గంగారం : రాష్ట్ర విద్యుత్‌ మండలి లోటు భర్తీ చేసుకోవాలనే పేరుతో ప్రజలపై అదనపు భారాల మోపటం సరికాదని సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపందా గంగారం, కొత్తగూడెం మండలాల కార్యదర్శి పూణెం ప్రభాకర్‌ అన్నారు. సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపందా రా ష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం గంగా రం సబ్‌ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, మల్లయ్య, సురేష్‌, బిక్షం, సమ్మయ్య, వెంకన్న, లక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోనీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా దాని అను బంధ రైతు సంఘాల సబ్‌స్టేషన్‌ ముందు ధర్నా నిర్వ హించి విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం అందజే శారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ ఎంఎల్‌ ప్రజా పంథా సబ్‌ డివిజనల్‌ కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ విని యోగదారుల మీద ఏసీడీ పేరుతో అదనపు విద్యుత్‌ భారాన్ని మోపిందన్నారు. విద్యుత్‌ ఛార్జీలను ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, తెలం గాణ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది మరొ కటి లాగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో అం దిస్తామని, చెప్పి కోతలు అనేవి లేకుండా చేస్తామని దానిని అమలుకు పూనుకోవడం లేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు విధిస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తు న్నారన్నారు. కెసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకా రం తెలంగాణలో ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటును ప్రజలకు సరఫరా చేయాలండి డిమాండ్‌ చేశారు. కరెంటు కోతలను ఎత్తివేయాలని వ్యవసాయ రైతులకు 24గంటల విద్యుత్‌ అందించాలని డిమాం డ్‌ చేశారు. ఏసిడి పేరుతో ప్రజలపై అదనపు విద్యుత్‌ భారాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభార త వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగాని సత్యం, సిపిఐఎంఎల్‌ ప్రజాపదా సబ్‌ డివి జన్‌ నాయకులు, జక్కుల యాకయ్య, పార్టీ టౌన్‌ కమి టీ సభ్యులు ముత్యాల భద్రయ్య, గుర్రం పూర్ణ, భక్తుల కష్ణ, గుట్టయ్య, గణేష్‌, సోమిరెడ్డి, రవి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.