Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ బడుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ప్రభుత్వ బడుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌ రావు
నవతెలంగాణ -తొర్రూర్‌ రూరల్‌
            ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచా యతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏళ్ళ క్రితం చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహిం చారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అకాలంగా మృతి చెందిన స్నేహితులకు సంతాపం తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యా యుడు సోమారపు ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పూర్వ విద్యార్థులు ఏళ్ల అనంతరం ఒక్కచోట చేరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అభినందనీయ మన్నారు. పూర్వ విద్యార్థుల చొరవతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ప్రగతి పథంలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నామని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్ల నిధుల్ని కేటాయిం చామని తెలిపారు. శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంల ఏర్పాటు, డిజిటల్‌ విద్య వంటి వాటిని అమలు చేసి ప్రభుత్వ విద్యా విధానం రూపురేఖలే మారనున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటర్‌ కాలేజీలను 1050 పెంచినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేకంగా 53 డిగ్రీ గురుకుల కళాశాలలను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రూ. కోటి వరకు పాఠశాలలకు విరాళమిస్తే పాఠశాలలకు వారి పేర్లను పెట్టడం జరుగుతుందన్నారు.వెలికట్టలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్డీవో రమేష్‌, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్‌, సర్పంచ్‌ పోసాని పుష్పలీల సంతోష్‌,ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ, ఉప సర్పంచ్‌ దీకొండ యాకన్న,రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చందా మల్లయ్య, హెచ్‌ఎంలు శ్రీను బాబు, ఉమాదేవి, డీఎస్పీ గుజ్జ రమేష్‌, స్థానికులు పోసాని రాములు బత్తుల యాకయ్య, రాజేశ్వరి, దొడ్డ విజయ్‌, బాబు,వెంకన్న గౌడ్‌,మాలోతు రెడ్యా నాయక్‌, పాకనాటి మోహన్‌ రెడ్డి, ధీకొండ సమ్మయ్య, యాక లక్ష్మి శంకరయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి నిరంతర కృషి
           పాలకుర్తి నియోజకవర్గం లోని దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివారం మండలంలోని నాంచారి మడూరు గ్రామానికి చెందిన కోడూరు నరసింహ రెడ్డి సహకారంతో సుమారు 2 కోట్ల 50 లక్షల నిధులతో చేపడుతున్న పురాతన కాలం నాటి శివాలయం వేణుగోపాల స్వామి ఆలయ పునర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈనెల 22,23,24 తేదీలలో జరుపుకునే ఉత్సవాల్లో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు తొర్రూరు ఆర్డీవో రమేష్‌, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్‌, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్‌ రామచంద్రయ్య శర్మ, పిఏ సిఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, స్థానిక సర్పంచ్‌ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపిటిసి కుంభం సుకన్య రెడ్డి, ఉప సర్పంచ్‌ నల్లమాస వెంకటేశ్వర్లు,ప్రధాన అర్చకులు డివిఆర్‌ శర్మ గౌతమ్‌ శర్మ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.