- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్
- నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- కోస్గి
పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని, మంచి క్రమ శిక్షణ కలిగియుండి సమయపాలన పాటించాలి నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. వ
పెబ్బేరు: ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలలాతో పాటు పెంట్లవెల్లి మండలంలోని జూరాల చివరి ఆయకట్టు భూములకు తక్షణమే సాగునీరు అందించి పంటలను కాపాడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, కొల్లాపూర్ నియోజక జగదీశ్వర్
- పాలమూరులో మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఇబ్బందులు పడ్డ ప్రజలు
- కాలనీల్లో పర్యటించిన అదనపు కలెక్టర్, ఎస్పీ, మున్సిపల
- జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
నవతెలంగాణ -ధరూర్
జిల్లాలో పోషకాహార లోపం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రజాప్రతినిధ
- జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ మహేష్
నవతెలంగాణ - బల్మూరు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో చిత్తశుద్ధితో పారిశుద్ధ్యం చేసేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డులు
నవ తెలంగాణ- మక్తల్
కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల తల్లిదండ్రులకు వరమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 252 మంది లబ్ధిదారుల కల్య
నవతెలంగాణ- బాలానగర్
బాలానగర్ మండల కేంద్రం లో జడ్చర్ల మాజీ శాసన సభ్యులు,కాంగ్రెస్ నేత ఎర్ర శేకర్ గురువారం పర్యటించారు,ఈ సందర్భంగా ఇటీవల వర్షానికి ఇల్లు కూలిపోయి దిన స్థితిలో ఉన్న బాలానగర్ గ్రామ ని
- రాయలసీమ, చెన్నై, కుర్ల రైలు ఆపాలి
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ అతి పెద్ద రైల్వే స్టేషన్.
- స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులకు వినతి పత్రాలు
- పట్
నవతెలంగాణ- ధరూర్
గద్వాల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు సమన్వయంతో పని చేస్తే పోషకాహార లోపం, రక్తహీనతను జయించడమే కాకుండా బాల కార్మికులు,
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా
- చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్
నవతెలంగాణ- ధరూర్
 
బాలానగర్ : కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జి అనిరుద్ రెడ్డి గత వారం రోజుల క్రిందట ప్రజా సమస్యలపై ప్రజా మద్దతుతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని ఎమ్మార్వో ఆఫీస్ లో ముందు నిరాహార దీక్షల తో నీ చే
నవతెలంగాణ- అమరచింత
గత ఇరవై నాలుగు రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని దీక్ష చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్&zw
- ఉరుములు మెరుపులతో వర్షం
- రెండు రోజులుగా కుండపోత వర్షం
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
- జలమయమైన పంటచేను
- వణిక్కి పోతున్న జిల్లా ప్రజలు
నవతెలంగాణ - తిమ్మాజిపేట
గొరిట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ మార్ట్లో డిజిటల్ లావాదేవీలన
- రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య
నవ తెలంగాణ-మహబూబ్నగర్
నేడు మన సమాజంలో బాలల హక్కుల రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ
- హాజరైన ఎమ్మెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ -ఉట్కూర్
ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు తీ
నవతెలంగాణ -మహబూబ్ నగర్
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కి వివరించారు. బుధవారం హైదరా
- బహుజనుల బతకమ్మ
- ఆడేది , పాడేది వారే
- బతుకులపై నీలినీడలు
- పేదల బతుకలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి
&nb
నవ తెలంగాణ - కందనూలు
ఆర్టీసీ వీసీ ఎండి ఆదేశాను సారర వందరోజుల ఛాలెంజ్ మరియు రాఖీ పౌర్ణమి చాలెంజ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నాగర్కర్నూల్ డిపో ఉద్యోగులకు బుధవారం హైదరాబాదులో జరిగిన అవార్డుల ప్రధానోత్
నవతెలంగాణ - అమరచింత
భూ పోరాటానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని, అక్టోబర్ 1న అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని సిపిఎం పార్టీ జి
మహబూబ్ నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని, దీని అనుకూలంగా మార్చు కునేందుకు ప్రతిపక్షాల ఐక్యత కోసం సీపీఐ(ఎం) కృషి చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీి సాగర్ అన్న
- ప్రజా ధనం ఇష్టానుసారంగా ఖర్చు...?
- భారత వజ్రోత్సవ వేడుకల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయం నొటిస్ బోర్డు పైన ఉంచాలి
నవ తెలంగాణ- అచ్చంపేట
రాష్ట్ర ప్రభుత్వం ఆగస
నవ తెలంగాణ- కంద నూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భగత్&
నర్వ : రైతులు సొసైటీ అభివృద్ధికి సహకరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారము నర్వ పిఎసిఎస్ చైర్మన్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వజన మహాసభకు ముఖ్య అ
మిడ్జిల్ : బిజెపికి ఓటేస్తే మోటార్లకు మీటర్లే బీగిస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. కంద్ర ప్రభుత్వ అనుచత విధానాలతోనే దేశంలో నిత్యవసర ధరలు, పెరిగి పేద ప్రజల నడ్డి విడుస్తుందని పేదల పొట్ట కొట్టి బడా బాబు
నవతెలంగాణ -ధరూర్
గద్వాల తహసీల్దార్ ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మె 66వ రోజు చేరింది. బుధవారం వీఆర్ఏలు అందరూ పోస్ట్ కార్డులు రాసి ముఖ్యమంత్రి కి చేరే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ వీఆర్ఏ జ
- రూ.29 కోట్లు నిధులతో 9 కిలోమీటర్ల సీసీ పనులు
- మూడు కిలోమీటర్ల పనులు పూర్తి
- ప్రపోజల్లో మరో మూడు కిలోమీటర్లు
నవ తెలంగాణ- వనపర్తి
&nb
- లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ-పదర
పేదల కష్టం తెలిసినోడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటు
నవతెలంగాణ -మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సమాజ మార్పు కోసం గుర్రం జాషువా కవిత్తం ఉపయోగపడుతోంది. ఆనాటి కాలంలోనే కులవివక్ష, సామాజిక అసమానతలపై ఆ
- 60 మంది నుంచి కోటిన్నర వసూలు చేసినట్టు సమాచారం
- పోలీసుల అదుపులో కొంతమంది నిందితులు
- తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాలు బయటికొచ్చాయి
- ఇండ్ల విషయంలో మొదటి నుంచి అను
- నల్లమల్ల ప్రాంతంలో అనుమతులులేని స్కీంలు, ఎంటర్ప్రైజెస్, చిట్టీల దందా
- కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్న నిర్వహకులు
- మోసపోతున్న అమాయక జనం
&nb
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శివవర్మ
నవతెలంగాణ- కొల్లాపూర్
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, అనుమతి లేని ఆస్పత్రులను తక్షణమే సీజ్ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బి.శివవర్మ ప్రభుత్
- జిల్లా కలెక్టర్ పి. ఉదరుకుమార్
నవతెలంగాణ- బల్మూరు/అచ్చంపేట
చెంచు పెంటల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు చెంచుల జీవనోపాధికి అన్ని చర
- తహసీల్దార్కు రైతుల వినతి
నవతెలంగాణ- బిజినేపల్లి
మండల కేంద్రం నుంచి హైదారాబాద్ వెెళ్ళే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ ఎత్తు తగ్గించాలంటూ మంగళ వారం సమీప పోలాల రైతులు తహసీల్దార్
నవతెలంగాణ-అచ్చంపేట రూరల్
మండల పరిధిలోని ఉమామహేశ్వర క్షేత్రంలో పెను ప్రమాదం తప్పిం ది. ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ వివరాల మేరకు మంగళవారం ఉద యం 5గంటల సమయంలో ఉమామహేశ్వర ఆలయం పార్కింగ్ ఆవరణలో గల వాటర్
నవతెలంగాణ- ఆత్మకూర్
మండల పరిధిలోని కత్తిపల్లి గ్రామ పంచా యతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఏ.విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరులు పంపి
నవతెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ 115వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ చిత్ర
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
పిల్లలకు చిన్న వయసులోని పర్యాటక రంగంపై అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం ప్
- సుదూర గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు
- సంతతో తగ్గనున్న నిత్యావసర సరుకుల ధరలు
- అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాటు చేయాలి
- ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి : ప్రజలు
అమరచింత : మండల అభివృద్ధికి అధికారులు సహకరించాలని మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అమరచింత మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన మ
నవతెలంగాణ- ధరూరు
విజయవాడలో నిర్వహించే సీపీఐ మహాసభలకు కమ్యూనిస్ట్ ప్రతినిధులు, మేధావులు, 29రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, 5రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ కమ్యూనిస్టు అతిరథ మహారథులు పాల్గొంటారని సీపీఐ జిల్లా కార్యదర్శి బ
- జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో బాపూజీకి నివాళులర్పంచిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు
నవ తెలంగాణ-వనపర్తి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్
నవ తెలంగాణ -వనపర్తి :
తాసిల్దారు కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దారుకు 466 వ్యక్తిగత దరఖా స్తులను మంగళవారం అందజేసినట్లు ప్రజాసంఘాల పోరాటవేదిక నాయకులు పుట్ట ఆంజనేయులు తెలిపారు. ఇంటి స్థలంకోసం 65, డబల్ బెడ్ రూమ్ల
నవతెలంగాణ -కందనూలు
మహమూదబాద్ జిల్లా తొర్రూర్లో బుధ వారం నుంచి 30వ రకు నిర్వహించే రాష్ట్ర స్థాయి షెట్టింగ్ బాల్ క్రీడలకు నాగర్కర్నూ ల్ జిల్లా నుంచి ఎంపికై పాల్గొనేందుకు వెళ్తున్న 12మంది బాలు
నవతెలంగాణ- ఉట్కూర్
మండలపరిధిలోని తిప్రస్ పల్లిలోని అంగన్వాడీలలో అం దించే పౌష్టికాహారాన్ని గర్భిణు లు, బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని మంగళవారం తి ప్ర స్పల్లి సర్పంచ్ సుమంగళ తెలిపారు. ప్రభుత్వం అ
నవతెలంగాణ- తెలకపల్లి
ప్రత్తి పంటలో టోబాకో స్ట్రీక్ వైరస్ ఉందని దాన్ని నివారించుకోవాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, జీడిమెట్ల హైద్రాబాద్ శాస్రవేత్తలు ఏ కృష్ణారెడ్డి (డిప్యూటీ డైరెక్టర్ కలుపు
వనపర్తి : ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారుల ను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ఆధ్వర్యంలో ప్రజా వాణి నిర్వ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహ రెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
భారత్ మాల భూ బాధితులకు న్యాయమైన పరిహారం చె
- అధిక వర్షాలు వడగండ్ల ముప్పు
- నిండా మునిగిన బొప్పాయి రైతు
- వైరస్ వల్ల తోటలను తొలగిస్తున్న రైతులు
- బొప్పాయి రైతులను ఆదుకోవాలి
- రైతు సంఘం వనపర
- ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు సిరువాటి శ్రీనివాసులు
నవతెలంగాణ- మక్తల్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ ఉపకులాల సంఘం రాష్ట్ర అధ్